YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చార్మినార్ వద్ద ప్లాగింగ్ కార్యక్రమం

చార్మినార్ వద్ద ప్లాగింగ్ కార్యక్రమం
చారిత్రక చార్మినార్ వద్ద గురువారం ఉదయం జీహెచ్ఎంసీ, ఎన్.టి.పి.సి అధికారులు ప్లాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చార్మినార్ను స్వచ్ఛ ఐకానిక్గా గుర్తించి స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణకు రూ. 9 కోట్లకు పైగా ఎన్.టి.పి.సి సీఎస్ఆర్ కింద కేటాయించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, ఎన్.టి.పి.సి అధికారులు కలిసి చార్మినార్ వద్ద నేడు ఉదయం ప్లాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలు, చెత్తచెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, రవికిరణ్, డిప్యూటి కమిషనర్ అశోక్ సామ్రాట్, మెడికల్ ఆఫీసర్ ఖాద్రిలతో పాటు ఎన్.టి.పి.సి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Posts