YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీదేవి పెయింటింగుల ఎగ్జిబిషన్..!!

శ్రీదేవి పెయింటింగుల ఎగ్జిబిషన్..!!

 ప్రముఖ నటి శ్రీదేవి నటనలోనే కాదు పెయింటింగులు వేయడంలోనూ అపార ప్రతిభ కనబర్చారనే విషయం కొందరికి మాత్రమే తెలుసు. శ్రీదేవి వేసిన పెయింటింగును 2010లో లండన్ నగరంలోని ప్రతిష్ఠాత్మక క్రీస్టీలో నిర్వహించిన వేలంలో రూ.22లక్షలకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అయితే తన భార్య శ్రీదేవి వేసిన అద్భుత పెయింటింగులతో ముంబై నగరంలో ఓ ఎగ్జిబిషన్ నిర్వహించాలని బోనికపూర్ నిర్ణయించారు.శ్రీదేవి వేసిన పలు పెయింటింగులు ప్రస్థుతం ఇంట్లో ఉన్నాయి. విశిష్ట పెయింటరుగా శ్రీదేవి వేసిన పెయింటింగులను సేకరించి ఆమె జ్ఞాపకార్థం ఎగ్జిబిషన్ నిర్వహించడానికి బోనీకపూర్ సన్నాహాలు చేస్తున్నారు.

Related Posts