రంగారెడ్డి
ల్యాండ్ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్న రావు అలియాస్ తేజేశ్వర్ రావు ను ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేసారు. మన్నే గుడలో 2 ఎకరాల భూమిని కన్న రావు, అయన అనుచరలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని అభియోగం. కన్న రావు తో పాటు 38 మంది పై కేసులు నమోదు అయింది. గతంలో కన్న రావు కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేసారు. 147,148,447,427,307,436,506,r/w149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కన్నరావు రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసాడు.