YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జీఎస్టీ అధికారులపై సీఎం రమేష్ వీరంగం

జీఎస్టీ అధికారులపై సీఎం రమేష్ వీరంగం

విశాఖపట్నం
అనకాపల్లి జిల్లా  చౌడవరం సీఎం రమేష్ లో వీరంగం సృష్టించారు. జీఎస్టీ అధికారుల తనిఖీలను అయన అడ్డుకున్నారు. ఉదయం 11.30 నుండి  చోడవరం లోని బుజ్జి బాబు ట్రేడర్ టైల్స్ కార్యాలయంలో  జీఎస్టీ  అధికారులు తనిఖీలు చేసారు.  సీఎం రమేష్  రెండు వందల మంది కార్యకర్తలను వచ్చి అధికారాలను బెదిరించి వైనం కలకలం రేపింది. మళ్ళీ తనిఖీలు చేస్తే చంపేస్తాను అంటూ అధికారులను అయన  బెదిరించారు.  ప్రభుత్వం కు సంభందించిన  కీలక ఫైల్స్ ను తీసుకెళ్లిపోయారు. బుజ్జి బాబు ట్రేడర్ స్ జీఎస్టీ కట్టకుండా పెద్ద మొత్తం లావాదేవీలు జరిగినట్లు అధికారాలకు సమాచారం అందింది.

Related Posts