హైదరాబాద్
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గోన్నారు.