న్యూఢిల్లీ
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం ఏర్పడింది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈటీ ఇప్పటికే కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. సీబీఐ గతంలోనే తమ ఎదుట హాజరు కావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ పిటిషన్ లో సిబిఐ పేర్కోంది