YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దేశ సుభిక్షత కోసం బీజేపీని గెలిపించాలి

దేశ సుభిక్షత కోసం బీజేపీని గెలిపించాలి

హైదరాబాద్
దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అన్నా, దేశం సుభిక్షంగా ఉండాలి అన్నా కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని డిడి కాలనీ తో పాటు పలు కాలనీలలో ఉన్న కాలనీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై పరిపాలన కొనసాగించాడు, ప్రజలు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు.దేశ రక్షణ సుభిక్షంగా ఉండాలి అన్న,ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి అన్నా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి అన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 400 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Related Posts