YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు జిల్లాల్లో వైసీపీ కి మరో షాక్?

గుంటూరు జిల్లాల్లో వైసీపీ కి మరో షాక్?

గుంటూరు
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపి లో చేరేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. గత కొంతకాలంగా వైసీపీ లో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అసంతృప్తి తో వున్నారు. తాడికొండ ఇన్చార్జి  నుంచి తొలగించిన నాటి నుంచి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల తాడికొండ బస్సు యాత్ర సభలో  ఎం జగన్ మోహన్ రెడ్డి  ని  ఒక్కసారి అయినా కల్పించండిఅన్నా కల్పించదలేదని అయన అంటున్నారు.
మాజీ హోం మంత్రి సు చరిత కి తాడికొండ లో చెక్ పెట్టే దిశగా టీడీపీ ఆలోచన. మాజీ ముఖ్య మంత్రి  చంద్రబాబు సమక్ష0లో తాడికొండ ప్రజాగళం సభలో చేరాలని భావిస్తున్నట్లు కింది స్థాయి నేతలు వెల్లడించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ని వైసీపీ అగ్ర నేతలు బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

Related Posts