YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేనెలలో వెంకన్న ఆదాయం 86 కోట్లు

మేనెలలో వెంకన్న ఆదాయం 86 కోట్లు
 సెప్టెంబర్ మాసంకు సంభందించిన 49060 ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసినట్లు టీటీడీ ఈవో  సింఘాల్ వెల్ల డించారు. ఈవో మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంకు సంభందించిన వసతి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లును ఆన్ లైన్లో అందుబాటులో వుంచాం. భక్తులు సౌకర్యార్థం ఉచిత అన్నప్రసాద పధకానికి ఎఎన్ సి, హేచ్ విసి కాటేజిల వద్ద ప్రారంభించామని అన్నారు. మే నెలలో 24.55 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 1 కోటి 4 లక్షల లడ్డులు విక్రయించాం, హుండి ద్వారా 86 కోట్లు లభించింది. ప్రతి నిత్యం 2.2 లక్షల మంది భక్తులుకు ఉచితంగా అన్నపానీయాలును అందజేస్తూన్నమని అయన  అన్నారు. 

Related Posts