YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ముస్లింల‌కు రంజాన్ తోఫా

ముస్లింల‌కు రంజాన్ తోఫా
కాప్రా స‌ర్కిల్ చిలుకన‌గ‌ర్‌లోని మున‌వ్వార్ మ‌జీద్‌లో రంజాన్ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అందించే గిఫ్టు ప్యాకెట్ల‌ను పేద ముస్లింల‌కు పంపిణీ చేసిన మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్దికి కేసీఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ సంవ‌త్స‌రం న‌గ‌రంలో 400 మ‌జీద్‌ల వ‌ద్ద పేద ముస్లింల‌కు బ‌ట్ట‌ల పంపిణీ చేప‌డుతున్నామ‌ని అన్నారు. 400మ‌జీద్‌ల వ‌ద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయ‌నున్నామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటి క‌మిష‌న‌ర్ యాద‌గిరిరావు, కార్పొరేట‌ర్ గోపు స‌ర‌స్వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts