YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నార్త్ ఇండియాకి వెళుతున్న మహేశ్

నార్త్ ఇండియాకి వెళుతున్న మహేశ్

'భరత్ అనే నేను'  సినిమా విజయం తో మంచి జోష్ తో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్. ప్రస్తుతం అయన తన 25 వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేస్తున్నారు.  ఈ సినిమాని దిల్ రాజు, అశ్విన్ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ నెల 9 నుంచి డెహ్రాడూన్ లో జరుగుతుంది. ఇందుకోసం యూనిట్ హైదరాబాదు నుంచి ఈ నెల 5న బయలుదేరి వెళుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. 

Related Posts