YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత నడ్డా

శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత నడ్డా

తిరుమల
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం నాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ సుభిక్షంగా…. సుఖఃసంతోషాలతో ఉండాలని కోరుకున్న . ప్రధాన మంత్రి సారథ్యంలో సమృత్ భారత్., సంక్షేమ భారత్, సురక్షిత్ భారత్ గా ఎదిగింది. ప్రధాని మోడి నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళ్ళాలని దేవున్ని ప్రార్ధించానని అన్నారు.

Related Posts