వరంగల్
హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ను ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కలిశారు. లోక్ సభ ఎన్నికలలో మంచి మెజారిటీతో విజయం సాధించబోతున్న వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కు స్విట్స్ తినిపించి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.