YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హోర్డింగ్ కూలి 14 మంది మృతి

హోర్డింగ్ కూలి 14 మంది మృతి

ముంబాయి
ముంబాయి గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలి వాన జోరుకు ఒక భారీ హోర్డింగ్  కుప్పకూలింది.  ముంబై ఘట్కోపర్లోని చెద్దానగర్ జంక్షన్లో ఘటన జరిగింది.  100 అడుగుల ఎత్తైన హోర్డింగ్  పెట్రోల్ బంక్పై కూలింది. -  ఈ ఘటనలో 14మంది మృతి చెందగా 74మందికి గాయాలు అయ్యాయి.  రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనలో పలు కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఘటనలో అప్రమత్తమయని అధికారులు నగరంలోని అన్ని హోర్డింగ్ ల ను పరిశీలిస్తున్నారు

Related Posts