పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవిఎం బాక్స్ లను భువనగిరి లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు.
భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మంగళవారం భద్రత మద్యన ఉన్న స్ర్టాంగ్ రూములను పరిశీలించారు .
ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్ కుమార్, స్పోక్స్ పర్సన్ వచన కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు