సిరిసిల్ల
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి రైతులు బైఠాయించాలి. 45 రోజులుగా కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేసారు.