YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్య కేసు విచారణ హజరయిన కడప ఎంపి అవినాష్ రెడ్డి

వివేకా హత్య కేసు విచారణ హజరయిన కడప ఎంపి అవినాష్ రెడ్డి

హైదరాబాద్
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి విచారణకు హాజరయ్యారు. చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరిచారు.

Related Posts