YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అల్లర్లకు ఆధ్యుడు చంద్రబాబే

అల్లర్లకు ఆధ్యుడు చంద్రబాబే

విజయవాడ
చంద్రబాబు పై జోగి రమేష్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడు. ప్రణాళిక బద్ధంగా వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు. ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడు. ఎన్నికలై నాలుగు రోజులైనా వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. అల్లర్లకు ఆధ్యుడు చంద్రబాబే. అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడు. ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడు. టిడిపి పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది. కులాలు,మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడు. ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు. వైసీపీ నేతలు సమన్వయం పాటించండి. టిడిపి దాడులపై ఈసీ, డిజిపి, గవర్నర్ కు ఫిర్యాదు చేసామని అన్నారు.

Related Posts