YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నేతలపై దాడి

టీడీపీ నేతలపై దాడి

కుప్పం
కుప్పం పరిధి తంబిగానిపల్లెలో  5 వార్డు లో టీడీపీ వర్గీయులపై దాడి జరిగింది. కౌన్సిలర్ సెల్వం, టీడీపీ మాజీ వార్డు మెంబర్ అశోక్ , కార్యకర్తలపై దాడికి వైసీపీ నేతలు దిగారు. వైసీపీ నేతలు సాయి కిరణ్, యమరాజ్ ,నాగరత్నం దాడి చేసినట్లు గుర్తించారు. గాయపడిన కౌన్సిలర్ సెల్వం, కార్యకర్తను ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల రోజు ఘటన నేపథ్యంలో  వైసీపీ నేతలు దాడికి దిగారు. టీడీపీ వార్డు మెంబర్ అశోక్ తల పై ఇనుప ర్యాడ్ తో దాడి జరిపారు.

Related Posts