YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎస్ పై నమ్మకం లేదు

సీఎస్ పై నమ్మకం లేదు

గుంటూరు
ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్  అన్నారు.  వైకాపా నేతలు ఓటమి  భయంతోనే రాష్ట్రంలో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన వరుస పరిణామల దృష్ట్యా ఎన్నికల కమిషన్ వెంటనే ప్రభుత్వ సలహాదారు జవహర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Related Posts