YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా జగదీష్ రెడ్డి పోలింగ్ ప్రారంభ సమయానికి  వచ్చి మొట్టమొదట గా ఓటు వేసారు.

Related Posts