YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిఫా వైరస్ బీజేపీకి తాకింది

నిఫా వైరస్ బీజేపీకి తాకింది
ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే ఏపికి  పెట్టుబడుల వరద వచ్చిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. కేంద్రం సీఎం  శ్రమను నీరుగార్చే  ప్రయత్నం చేస్తుంది. బిజేపి  విలువలను తుంగలో తొక్కి రాష్టాల  హక్కులను హరిస్తుందని విమర్శించారు. బిజేపి  ఏపికే కాదు దేశానికే  అనవసరం . రాజకీయ పబ్బం గడుకోవడానికి బిజేపి  ప్రయత్నిస్తుంది. అవినీతి గబ్బిలం నుంచి నిఫా  వైరస్ బిజెపి ని తాకింది. నిఫా వైరస్ బిజేపి  ని చంపడం ఖాయమనిఅన్నారు. ఆ నిఫా  వైరస్ బిజేపి వల్ల వైసిపి, జనసేనా  లు కూడా దెబ్బతినడం ఖాయం. వైసిపి , జనసేనా  లకు కేంద్రాన్ని నిసదీసే  దమ్ము లేదు. ఈ రెండు పార్టీలకు ఓ విధానం , పద్దతి అంటూ ఏమి లేవని అన్నారు. కేవలం చంద్రబాబు, లోకేష్ ను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీల వల్ల ఏపికి ఒరిగింది  ఏమి లేదు. వైసిపి , జనసేనా లు దగాకోరు పార్టీలని ఆరో్పించారు. 

Related Posts