YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తలసానిని పరామర్శించిన హరీష్ రావు

తలసానిని పరామర్శించిన హరీష్ రావు

హైదరాబాద్
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు  తలసాని శంకర్ యాదవ్  అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు,శంకర్ యాదవ్  భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి  మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు  శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Related Posts