YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జి హెచ్ ఎం సి లో తిరిగి ప్రారంభమైన ప్రజా వాణి

జి హెచ్ ఎం సి లో  తిరిగి ప్రారంభమైన ప్రజా వాణి

హైదరాబాదు జూన్ 10:-
జి హెచ్ ఎం సి లో ప్రజావాణి కార్యక్రమం సోమవారం  తిరిగి ప్రారంభమైయింది. ప్రజావాణి లో ప్రజల విన్నపాలను కమిషనర్   ఆమ్రపాలి కాట స్వీకరించారు. ఈ కార్యక్రమంలో  మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆయా విభాగాల అడిషనల్ కమిషనర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Posts