YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి సంజయ్ , కిషన్ రెడ్డిలకు అభినందనలు తెలిపిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

బండి సంజయ్ , కిషన్ రెడ్డిలకు అభినందనలు తెలిపిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

న్యూ డిల్లీ జూన్ 10
ప్రధాని నరేంద్ర మోడీ   నాయకత్వంలో కేంద్రంలో  ఏర్పాటైన ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం పొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఢిల్లీలో కలిసి అభినందనలు తెలిపిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, దన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి. మండలి సభాపక్ష నేత కీవీఎలెన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పాల్వాయి హరీష్ బాబు తదితరులు

Related Posts