YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చేపల వ్యాన్ బోల్తా…ఎగబడిన జనాలు

చేపల వ్యాన్ బోల్తా…ఎగబడిన జనాలు

జగ్గయ్యపేట
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారి పై జనం చేపల కోసం ఏగపడ్డారు. నిషేధిత క్యాట్ ఫిష్ తో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బోలెరో వాహనం ప్రమాదవశాత్తు పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు బోల్తా పడింది వెంటనే అందులోని చేపలు రహదారి పక్కనే పడిపోయాయి. అది గమనించిన వాహనదారులు చేపల కోసం ఎగబడ్డారు క్యాట్ ఫిష్ చేపలు ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అందిని కాడికి పట్టకపోయారు. వాన్ జాతీయ రహదారిపై పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని సరిచేసారు.

Related Posts