![విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు](https://www.yuvnews.com/telugu/admin/public/files/JUNE%202024/vkvkn.jpg)
హైదరాబాద్
ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చామని జస్టిస్ నరసింహ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయం కేసీఆర్ కోరారు. జాన్ 15 లోపు మీ వివరణ ఇవ్వాలని ఆదేశించాము. ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇచ్చాము. అందరూ వివరణ ఇచ్చారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తి కరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని అయన అన్నారు.