YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు

విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు

హైదరాబాద్
ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చామని జస్టిస్ నరసింహ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయం కేసీఆర్ కోరారు. జాన్ 15 లోపు మీ వివరణ ఇవ్వాలని ఆదేశించాము. ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇచ్చాము. అందరూ వివరణ ఇచ్చారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తి కరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని అయన అన్నారు.

Related Posts