![మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు](https://www.yuvnews.com/telugu/admin/public/files/JUNE%202024/mmmcn.jpg)
మేడ్చల్
పేట్ బషీరాబాద్ పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు చేసారు. సిన మల్లారెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదయింది. పేట్బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదులో కేసు నమోదు అయింది. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని ఫిర్యాదు అందింది