YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపాను ప్రజలు మర్చిపోతారు

వైకాపాను ప్రజలు మర్చిపోతారు

కడప
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సిపి పార్టీ 2029 కి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 2029 కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని  ప్రజలు మర్చిపోతారు. హౌసింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టాం... 23 వేల ఇళ్లల్లో ఒక్క ఇల్లు కూడా ప్రజలు వచ్చి చేరలేదని చెప్పారు.  ఒక సెంటు స్థలంలో కాబట్టి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదని అన్నారు.
అధికారులు అలసత్వం వహించకూడదని చెప్పా.. నిధులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయని తెలిసింది. ఆర్టీపీపీ బ్రిడ్జి కాంట్రాక్టర్ కూడా కలశాడు. 14 కోట్లు పెండింగ్లో ఉందని చెప్పారు. మొత్తం ఎంత డబ్బులు అవసరము... అభివృద్ధి పనులకు అన్న వివరాలన్నింటినీ అన్ని శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసే అసెంబ్లీకి వెళ్లే లోపు నివేదిక తయారు చేసుకొని వెళ్లి నిధులు మంజూరు చేయిస్తా. ప్రభుత్వం చెప్పిన సూపర్ సెక్స్ పథకాలు అన్ని అమలు చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు మొదట ఐదు పథకాలపై సంతకాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మనం అన్ని చేసే ప్రజలు మర్చిపోయారని మాట్లాడారు. నవరత్నాల తప్ప ప్రజలకు ఏమందించారు. వైఎస్ఆర్సిపి పార్టీ 2029కి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 2029 కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు ప్రజలు మర్చిపోతారని అన్నారు.

Related Posts