![పరిటాల సునీత కు సిఎం ఓ నుంచి ఫోన్ పరిటాల సునీత కు సిఎం ఓ నుంచి ఫోన్](https://www.yuvnews.com/telugu/admin/public/files/JUNE%202024/pscnp.jpg)
అమరావతి
రాస్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కు సీఎం చంద్రబాబు ఆఫీసు నుంచి ఫోన్ వెళ్లింది. ఆమెకు సచివాలయానికి రావాలని సూచించారు. ఇటీవల ప్రకటించిన కేబినెట్లో ఆమె పేరు లేదు. దీంతో రాయలసీమ నుండి కీలక పదవి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇదే అంశంపై ఆమె తో చర్చించనున్నారని తెలుస్తోంది.