YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోదీ - మెలోనీ సెల్ఫీ ఫొటో వైరల్..!

మోదీ - మెలోనీ సెల్ఫీ ఫొటో వైరల్..!

ఢిల్లీ,
ప్రధాని మోదీతో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. జి7 సమ్మిట్‌ సందర్భంగా ప్రధానులిద్దరూ సెల్ఫీ దిగారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మూడ‌వ సారి ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టిన మోదీ తొలిసారి విదేశీ టూర్‌కు వెళ్లారు. మెలోనీ ఆహ్వానం మేర‌కు ఆయ‌న ఇటలీ వెళ్లారు. ఇద్ద‌రూ ద్వైపాక్షిక ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా స‌హకారంపై చ‌ర్చించారు.

Related Posts