YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు

ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు

న్యూ ఢిల్లీ,
ఈ నెల 24 నుంచి జులై 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగను న్నాయి.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయా న్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు.
26న స్పీకర్ ఎన్నిక జరగ నుంది. ఇక 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర పతి ముర్ము ప్రసంగిస్తారు. ఎన్డీయే 3.కి ఇది తొలి సెషన్ కావడం గమనార్హం.

Related Posts