YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైలులో మంటలు

రైలులో మంటలు

సికింద్రాబాద్
రైల్ నిలయం సమీపంలో మెట్టుగూడ బ్రిడ్జీపైన రైల్ లో మంటలు చేలరేగాయి.వంటగది బోగీలో మంటలు ఎగిసిపడ్డాయి.  విషయం అందుకున్న రైల్వే అధికారులు,  రైల్వే పోలీసులు,  అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. చివరకు మంటలను ఆర్పివేసారు.

Related Posts