YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫైల్ పెండింగ్ లో ఉందని తెలిపారు. ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని.. ప్రజలు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ స్టీల్  ప్లాంట్ ని కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదని, సంస్థకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అతి త్వరలో రూ.3 వేల కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు.

Related Posts