YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల రోజుల్లో ఏపీ మహిళలకు ఉచిత ప్రయాణం

నెల రోజుల్లో ఏపీ మహిళలకు ఉచిత ప్రయాణం

అమరావతి
ఆర్టీసీ బ‌స్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.వ‌చ్చే నెల రోజుల్లోనే ఈ ప‌థ‌కం అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఈ ప‌థ‌కం కోసం వచ్చే 15 రోజుల్లో కమిటీ వేస్తామ‌ని తెలిపారు.అలాగే ప‌థ‌కం అమ‌లు తీరుపై రెండు పక్క రాష్ట్రా ల్లో పర్యటించి అధ్యయనం చేస్తామ‌ని వివ‌రించారు.

Related Posts