YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజల్ని నయవంచన చేస్తున్న జగన్

ప్రజల్ని నయవంచన చేస్తున్న జగన్
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి  5కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల్ని నయవంచన చేస్తున్నాడని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఆ పార్టీ ఎంపీలురాజీనామాలు ఈరొజు వరకు ఆమోధింపచేసుకోలేదని అన్నారు. బీజేపీ నాయకులతో లాలూచీ పడి ఈ డ్రామాలు ఆడుతున్నారు. బీజేపీ సపోర్ట్ చేసిన చేయకపోయినా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తని విమర్శిస్తున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటూ రాజీనామా చేస్తున్నాము అని నాటకాలు ఆడటం సమంజసమా అని అడిగారు. ౧2 కేసులు మాఫీ కోసం మోడీ కాళ్ళు పట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని, అప్పుడైనా ప్రజలు కొంత నిన్ను నమ్ముతారని అన్నారు.  

Related Posts