YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మనసు మార్చుకున్న ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి

మనసు మార్చుకున్న ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి

న్యూ డిల్లీ జూన్ 27
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేరుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో జీవన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఢిల్లీలో ఎఐసిసి ప్రధానకార్యదర్శి వేణుగోపాల్ ను జీవన్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సంజయ్ చేరికతో అలక బూనిన జీవన్‌రెడ్డి తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయంపై కాం గ్రెస్ అధిష్ఠానం స్పందించిన విషయం తెలిసిందే.ఢిల్లీ పెద్దల నచ్చజెప్పడంతో ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి మనసు మార్చుకున్నారు.

Related Posts