హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం క్యాబినెట్ విస్తరణ జరగనుందని సమాచరం. కొత్తగా మంత్రివర్గంలో నలుగురికి చోటు వుంటుది. హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం దక్కనుంది. ఒక పత్రికా సంపాదకుడికి ఎమ్మెల్సీగా అవకాశం రానుంది. ఈ నేపధ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేసారు.
ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన కుటుంబం నుంచి కూడా మరొకరిని క్యాబినెట్లోకి తీసుకోవాలని ఉ త్తంఅంటున్నారు. అదే విషయం ఢిల్లీ పెద్దల దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.