YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బుధవారం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బుధవారం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం  క్యాబినెట్ విస్తరణ జరగనుందని సమాచరం. కొత్తగా మంత్రివర్గంలో నలుగురికి చోటు వుంటుది. హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం దక్కనుంది. ఒక పత్రికా సంపాదకుడికి ఎమ్మెల్సీగా అవకాశం రానుంది. ఈ నేపధ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేసారు.  
ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన కుటుంబం నుంచి కూడా మరొకరిని క్యాబినెట్లోకి తీసుకోవాలని ఉ త్తంఅంటున్నారు. అదే విషయం ఢిల్లీ పెద్దల దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.

Related Posts