YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పుంగనూరులో ఉద్రిక్తత

పుంగనూరులో ఉద్రిక్తత

చిత్తూరు
పుంగనూరు లో గురువారం ఉద్రిక్తత నెలకొంది.ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి  చిత్తూరు మాజీ ఎంపీ.రెడప్ప ఇంటికి వచ్చారు.
విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు మాజీ ఎంపీ. రెడ్డప్ప ఇంటికి చుట్టుముట్టారు.  ఇరువర్గాల నేతలు పరస్పరం రాళ్ళ దాడి చేసుకున్నారు. ఘటనలో ఎంపీ వెంకట మిథున్ రెడ్డి వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ. మిథున్ రెడ్డి గన్ మాన్ గాల్లో కాల్పులు జరిపారు. పలమనేరు డి.ఎస్.పి కృష్ణ రఘువీర్ ఘటన స్థలానికి చేరుకున్నారు.

Related Posts