YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా నేతలు శవరాజకీయాలు మానుకోవాలి

వైకాపా నేతలు శవరాజకీయాలు మానుకోవాలి

వినుకొండ
వినుకొండలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని వినుకొండ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదన్నదే చంద్రబాబు  లక్ష్యం. మృతుడు, హంతకుడు ఇద్దరూ వైసీపీ వాళ్లే. మాజీ ఎమ్మెల్యే బొల్లా గంజాయిని పెంచి పోషించడం వల్లే ఈ దారుణాలు. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను పార్టీలకు ముడిపెట్టడం తగదు. వైసీపీ నేతలు ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలని అన్నారు.

Related Posts