హైదరాబాద్ శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని చెప్పి, వరంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని* ఆహ్వానించడానికి అయన ఢిల్లీకి వెళ్తున్నారు.