YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ

శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ

తిరుమల
తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజాము శ్రీ వారి అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీ వారి తీర్థప్రసాదాలు అందజేసి జస్టిస్ హిమ కోహ్లీని పట్టువస్త్రంతో సత్కరించారు.

Related Posts