YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం లో భారీగా పెరిగిన నీటిమట్టం

పోలవరం లో భారీగా పెరిగిన నీటిమట్టం

పోలవరం
పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది. శనివారం ఉదయానికి ప్రాజెక్ట్  స్పిల్ వే ఎగువ నీటిమట్టం 30.000మీటర్లు, స్పిల్ వే దిగువ నీటిమట్టం 20.600 మీటర్లు నమోదయింది. ఎగువ కాపర్ డాం  నీటిమట్టం 30.300 మీటర్లు. దిగువ కాపర్ డ్యాం నీటిమట్టం 20.150 మీటర్లు. స్పిల్ వే నుంచి 5.08 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకి అధికారులు విడుదల చేస్తున్నారు.

Related Posts