హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్.కె కేశవ రావు, (మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ) శనివారం బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, గణేష్, కాలే యదయా, ఎంపీ మల్లు రవి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ ప్రభాకర్ పాల్గొన్నారు.