YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

త్వరలో మేడిగడ్డను సందర్శిస్తా

త్వరలో మేడిగడ్డను సందర్శిస్తా

హైదరాబాద్
త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నిజం ఎప్పుడూ గెలుస్తుంది అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా మారింది. లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంది’ అంటూ బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసిన డ్రోన్ వీడియోపై ఎక్స్ వేదికగా స్పందించారు.

Related Posts