YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల అందోళన

డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల అందోళన

నాగర్ కర్నూల్
కల్వకుర్తి లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా  ఆందోళనకు దిగారు. పట్టణం లో గత కెసిఆర్ ప్రభుత్వంలో  240 డబుల్ బెడ్ రూమ్ లు,నిర్మించి లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు..., వారందరికీ పట్టాలు కూడా అందజేశారు కానీ  ఈ ఇండ్లను అందచేయలేదు... అంతలోనే ప్రభుత్వము మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ల లబ్ధిదారులకు అంద  చేయకపోవడంతో లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ లను ముట్టడించి డబల్ బెడ్ రూమ్ ల పైకి ఎక్కి నిరసన తెలిపారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా డబల్ బెడ్రూమ్ లు మాకు హ్యాండోవర్  చేయాలని లేని పక్షంలో మేమే హ్యాండ్ వర్  చేసుకుంటామని లబ్ధిదారులు హెచ్చరించారు, లబ్ధిదారులకు మద్దతుగా సిఐటియు నాయకులు మద్దతుగా నిలిచారు...

Related Posts