YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు

న్యూఢిల్లీ
చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ లో అయన ధర్నా చేసారు.  మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులను ప్రోత్సహించలేదు. ' రెడ్ బుక్ ' లో భాగంగానే లోకేష్ ఇదంతా చేస్తున్నారు.  అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని అయన అన్నారు.

Related Posts