YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బోత్స

 వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బోత్స

తాడేపల్లి
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యన్నారాయణను పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్రెడ్డి ఎంపిక చేసారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులపై నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న వైయస్.జగన్, తరువాత  బొత్సను ఎంపిక చేసారు.  

Related Posts