సికింద్రాబాద్
దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరూ కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరానికి స్థానికంగా ఆదాయం వస్తున్నప్పటికీ కేటాయింపుల్లో న్యాయం జరగడం లేదు కేటాయింపులు పెంచాలి. పాతబస్తీ తోపాటు బస్సులలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. నగర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక విడుదల చేయాలని సీఎంను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 15 తర్వాత నగరానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు.