న్యూఢిల్లీ సోమవారం నాడు సుప్రీం కోర్టులో ఎమ్మెలసీ కవిత కేసు విచారణకు వచ్చింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈడి సీబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 20 కి వాయిదా వేసింది.